Tuesday, June 7, 2011

అచ్చు యంత్రంలో ప్ర ప్రథమ తెలుగు పుస్తకము



















మొట్ట మొదట 1807 లో ఆరంభమైనవి ఈ ప్రయత్నాలు,
తెలుగు- అచ్చు మూసలు  తయారు చేయుట.
పంచానన్, మనోహర్ లు మంచి మిత్రులు+బంధువులు,
మామా అల్లుళ్ళ చుట్టరికం కలిగి ఉన్న వాళ్ళు. బంధువులు, మామా అల్లుళ్ళ చుట్టరికం కలిగి ఉన్న వాళ్ళు.
ఇరువురూ కమ్మరి పని, లోహాలను అతికించుట, మలచుట మున్నగు పనులలో పనితనము కలిగిన  వారే!
విల్కిన్స్ అనే ఆంగ్లేయుని వద్ద- పంచానన్ ఎంతో intrest తో-పంచ్ కటింగ్ ను అభ్యసించాడు.
అలాగ ఆతను శిక్షణ పొందిన తర్వాత, pressలో పని దొరికింది.
ట్రైనింగు పిమ్మట, పంచానన్ కి ఉద్యోగంలో చేరాడు.
మిష్టర్ కేరీ-లండన్ మిషనరీ సొసైటీ మెంబర్.
కేరీ ఆధ్వర్యంలో నడిచే ముద్రణా శాల అది.
West Bengal (బెంగాల్ )లోని శ్రీరామ్ పూర్ లో , మద్రాస్ లలో
ఏక కాలాన ప్రింటింగు పనులు మొదలై,జరిగినవి.
1800-1804 ల మధ్య ఈ తెలుగు అచ్చు దిమ్మలను, ఆ మిత్ర ద్వయం తయారు చేసారు.
శ్రీశ్రీరామ్ పూర్ క్రిష్టియన్ మిషనరీల- అప్పటి ప్రకటన, చారిత్రక స్థానాన్ని పొందినది.
"బైబిల్ కథలు వివిధ భారతీయ భాషలలో అచ్చు ఐ అయి, విక్రయానికి సిద్ధంగా ఉన్నవి" అని ఆ అడ్వర్టైజ్ మెంట్ సారాంశము.
.[{Serampore (also called Serampur, Srirampur) is a city and a municipality in ... West Bengal is the third largest contributor to India's GDP and has the ......
The present Wesley Girls School with its missionary bungalow was purchased in 1884. ... Pratt arrived in 1880 and learnt to read Telugu Bible in six weeks }]
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
[J.Mangamma,
origin of Telugu printing- Studies in the Telugu Journalism - 1968 page 12]
@@@@@@@@@@@@@@@@@@@@@@
తెలుగు- అచ్చు మూసలు;
 [J.Mangamma, origin of Telugu printing- Studies in the Telugu Journalism -
1968 page 12]
@@@@@@@@@@@@@@@@@@@@@@@
260 పేజీ, తాపీ ధర్మారావుజీవితం-రచనలు -
రచన- ఏటుకూరి ప్రసాద్, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, 
ప్రచురణ; సెప్టెంబర్ 1989 ;                    ధర; rs 80/- 

No comments:

Post a Comment