Monday, April 11, 2011

నెల్లూరులో "తిక్కన మండపము"


విక్రమ సింహపురి అనేది నెల్లూరు కు గల ప్రాచీన నామము.
తిక్కన ఘంటము చేత పూని (stylus)ఒక మండపములో కూర్చుని,
మహా భారత రచన చేసెను.
వ్యాస మహా ముని "జయమ్"ను సంస్కృతములో వ్రాసాడు.  
కవిత్రయము ఆంధ్రీకరణతో 
మహా భారతము తెలుగు ప్రజలకు  సుపరిచితమైనది.
పెన్నా నదీ తీరాన ఈ మహా చారిత్రక సంఘటన జరిగినది.
అచ్చట "తిక్కన మండపము"
ఈ మహత్తర ఘటనకు తార్కాణంగా ఉన్నది.


       తిక్కన మండపము (Link)

No comments:

Post a Comment