Tuesday, September 6, 2011

జల ములలో గొప్ప భవనము


"రుద్ర సాగర్" లో Palace














ఇండియాలో నీళ్ళలో కట్టబడిన భవంతులు
రెండు మాత్రమే ఉన్నాయి.
అవి
1. "నీర్ మహల్"(త్రిపురలోని మేలఘర్)
2. "జల మహల్"  (రాజస్థాన్/ the Jalmahal in Rajasthan )
త్రిపురలో నీర్ మహల్ ను
1930 లో మహావీర్ విక్రం కిశోర్ మాణిక్య బహదూర్ కట్టించాడు.
Neer Mahalని "రుద్ర సాగర్" నీటి మధ్యలో కట్టిన
నాటి వాస్తు కళా శిల్పుల నైపుణ్యానికి హాట్సాఫ్!

    (జల మధ్యంలో గొప్ప భవన సముదాయములు
      Neer-Mahal – a ‘palace on water’,
                     at Melaghar, in Tripura)
                          55 km from Agartala ) 

No comments:

Post a Comment